ఆంధ్రప్రదేశ్‌

50 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వీరులపాడు మండలం పెద్దాపురం చెక్‌పోస్టు వద్ద పోలీసులు శుక్రవారం ఉదయం తనిఖీలు చేసి 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలను సీజ్ చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.