ఆంధ్రప్రదేశ్‌

బోగీలు లేక రత్నాచల్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: బోగీలు సమస్య ఎదురుకావటంతో విజయవాడ - విశాఖ మధ్య రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను నడపటం రైల్వే అధికారులకు సమస్యగా మారింది. కాపు గర్జన ఆందోళన సందర్భంగా గత ఆదివారం రత్నాచల్‌లోని మొత్తం 24 బోగీలు దగ్ధం కావటంతో కొత్త బోగీలను సమకూర్చుకోవటం రైల్వే అధికారులకు సవాలుగా మారింది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో అన్నీ చైర్ కార్ బోగీలే అవసరం కనుక, వాటిని సమకూర్చాలని అధికారులు వేరే బోర్డుకు లేఖ రాశారు. బోగీలు సమకూరనంత వరకు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయక తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.