ఆంధ్రప్రదేశ్‌

8 నుంచి మళ్లీ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : విజయవాడ - విశాఖ మధ్య ఈ నెల 8 నుంచి మళ్లీ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగుతాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాపు గర్జన సందర్భంగా గత ఆదివారం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ రైలును పునరుద్ధరించేందుకు రెండు ఎ/సి చైర్‌కార్ బోగీలతోపాటు మరో 12 బోగీలు, పాంట్రీ కార్, రెండు లగేజీ బోగీలను సమకూర్చుకున్నట్లు అధికారులు తెలిపారు.