ఆంధ్రప్రదేశ్‌

సుశీల్ తప్పు చేస్తే శిక్షార్హుడే: మంత్రి రావెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఓ వివాహిత మహిళను వేధించనట్లు తన కుమారుడిపై అభియోగాలు రుజువైతే అతను చట్టప్రకారం శిక్షకు అర్హుడేనని మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. ఆయన మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ, పోలీసులు కేసు నమోదు చేశాక తానే స్వయంగా సుశీల్‌ను తీసుకువెళ్లి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించానన్నారు. ఈ కేసును విపక్షనేత జగన్ అసెంబ్లీలో ప్రస్తావించడంతో తాను ఈ వివరణ ఇస్తున్నానని మంత్రి చెప్పారు.