ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వానికి ప్రతిపక్షం సహకరించాలి : రావెల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 8 September 2016
హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని, ప్రతిపక్షం ఇకనైనా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి రావెల కిషోర్బాబు అన్నారు. ప్రత్యేక హోదాపై మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు లేదని, ఎన్నోసార్లు దిల్లీకి వెళ్లిన జగన్ హోదా కోసం కేంద్రంతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేవలం తన కేసులను మాఫీ చేసుకునేందుకే దిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను కలిశారని ఆరోపించారు.