రాష్ట్రీయం
మాజీ ఎంపీ రాయపాటిపై ఈడీ కేసు నమోదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 3 January 2020
హైదరాబాద్: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కేసు నమోదు చేసింది. ట్రాన్స్రాయ్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సింగపూర్, మలేసియాకు నిధులు మళ్లించినట్లు ఈడీ అభియోగం నమోదు చేసింది. ఆర్బీఐ, విదేశాంగ శాఖ నిబంధనలకు విరుద్థంగా నిధులు మళ్లించారని, ఇతర అవసరాలకు వినియోగించారని సీబీఐ ఆరోపణ.