జాతీయ వార్తలు
ఆర్బీఐని నిధులు అడగటం లేదు:గార్గ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 9 November 2018
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐని నిధులు అడగటం లేదని ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ శుక్రవారంనాడు ట్వీట్ చేశారు. ఆర్థిక గణాంకాలు గాడీలోనే ఉన్నాయని చెప్పారు. మీడియాలో తప్పుడు సమాచారంతో ఊహాగానాలు వస్తున్నాయని అన్నారు. రూ.3.6 లక్షల కోట్లుగానీ రూ.1 లక్ష కోట్లుగానీ ఆర్బీఐని అడగాలనే ప్రతిపాదన లేదని అన్నారు.