జాతీయ వార్తలు

దిల్లీలో నలుగురు ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కడప జిల్లా నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం దిల్లీలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసింది. వీరి నుంచి కోటి రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో ముగ్గురు చైనా దేశీయులు ఉన్నారు.