ఆంధ్రప్రదేశ్‌

భారీగా ఎర్రచందనం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: ఇక్కడి సమీపంలోని కుమారధార, పసుపుధార ప్రాజెక్టుల వద్ద శనివారం ఉదయం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పది లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించి దొంగలు పరారయ్యారు. సంఘటన స్థలంలో కొన్ని ఆయుధాలు, రంపాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.