ఆంధ్రప్రదేశ్‌

11 మంది ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: జిల్లాలో బుధవారం పోలీసులు దాడులు నిర్వహించి 11 మంది ఎర్ర చందనం స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి నుంచి రెండు టన్నుల దుంగలను, 9 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అరెస్టు చేసిన వారిలో ముగ్గురు బడా స్మగ్లర్లు ఉన్నట్లు చెప్పారు.