తెలంగాణ

మద్యం కంపెనీలకు నీళ్లమ్ముతున్న కెసిఆర్: రేవంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రస్తుత వేసవిలో గుక్కెడు నీటికోసం తెలంగాణ ప్రజలు విలవిల్లాడుతుండగా, ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం మద్యం కంపెనీల (డిస్టిలరీస్)కు భారీగా నీటిని విక్రయిస్తున్నారని టి.అసెంబ్లీలో టిడిపి నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, కెసిఆర్ చేస్తున్న నీటి వ్యాపారంపై తాను న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. కాగా, తెలంగాణలో టిడిపి కార్యకర్తలను చైతన్యపరిచేందుకు త్వరలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.