తెలంగాణ
నేడు, రేపు రేవంత్రెడ్డి దీక్ష
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 25 June 2016
మెదక్: మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భూ నిర్వాసితుల డిమాండ్లకు మద్దతుగా టి.టిడిపి నేత రేవంత్రెడ్డి ఏటిగడ్డ కిష్టాపూర్లో శనివారం నిరాహార దీక్ష ప్రారంభించారు. రెండురోజుల పాటు ఆయన దీక్ష చేస్తారు. ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 21 వేల ఎకరాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అడ్డగోలు జీవోలతో భూములను లాక్కునే ప్రయత్నాలను విరమించుకోవాలని, 2013 నాటి భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలన్నారు.