రాష్ట్రీయం

కేసీఆర్‌ కుటుంబ సభ్యులు బాగుపడ్డారు :రేవంత్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ కుటుంబ సభ్యులు బాగుపడ్డారు... కానీ ప్రజల జీవితాలు మెరుగుపడలేదని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం బాలానగర్‌లో పలువురు నేతలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కుర్చీ ఇస్తే ఏమీ చేయని సీఎం ఇప్పుడు మేయర్‌ పదవి ఇస్తే ఏం చేస్తారో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు.