తెలంగాణ

మహా ఒప్పందంపై అసెంబ్లీలో నిలదీస్తా : రేవంత్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై అసెంబ్లీలో నిలదీస్తామని టీ.టీడీపీ నేత రేవంత్‌రెడ్డి చెప్పారు. మేడిగడ్డ వద్దకు మార్చడం వల్ల రూ. 50వేల కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్‌ వల్ల ప్రజలపై లక్ష కోట్ల అదనపు భారం పడుతుందని, ప్రాజెక్టుల రీడిజైన్‌పై అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలనిడిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని టీ.టీడీపీ మరోనేత ఎల్‌. రమణ ఆరోపించారు.