ఆంధ్రప్రదేశ్‌

బిజెపి నేతలూ.. పరిధి దాటి మాటాడొద్దు: రాయపాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: తమ పార్టీతో మిత్రపక్షంగా ఉంటున్నామన్న విషయాన్ని మరచిపోయి బిజెపి నాయకులు పరిధికి మించి మాట్లాడడం మంచిది కాదని టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివరావు మంగళవారం ఇక్కడ మీడియాతో అన్నారు. సోము వీర్రాజు వంటి బిజెపి నేతలు ఎపి రాజధాని గురించి అనుచితంగా మాట్లాడడం సబబు కాదన్నారు. ప్రస్తుతం దిల్లీలో ఉన్న సిఎం చంద్రబాబు మోదీతో భేటీ అవుతున్నారని, ఆ తర్వాత ప్రత్యేక హోదాపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందన మేరకే టిడిపి కూడా స్పందిస్తుందన్నారు.