జాతీయ వార్తలు

జంట హత్యల కేసులో ఆర్జేడీ మాజీ ఎంపీకి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా : 2004లో సివాన్‌లో జరిగిన జంట హత్యల(అన్నదమ్ములు) కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్‌కు ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదును విధించింది. షాబుద్దీన్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు(రాజ్‌కుమార్ షా, షేక్ అస్లామ్, ఆరీఫ్ హుస్సేన్) నిందితులుగా ఉన్నారు. షాబుద్దీన్‌తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులకు జీవిత ఖైదును విధించింది.