రాష్ట్రీయం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్: జిల్లాలోని అమ్రాబాద్ మండలం ఈదులబావి గ్రామ సమీపంలో లారీ - ద్విచక్రవాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పదర గ్రామానికి చెందిన గణేశ్(20), మురళి(16)గా గుర్తించారు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.