జాతీయ వార్తలు

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ఓ ట్రక్కు అదుపుతప్పి 13 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గ సమీపంలోని బందనాయకల హళ్ళి వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. ఇనుప చువ్వల లోడుతో వెళ్తున్న ట్రక్కు మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇనుప చువ్వలు శరీరంలోకి దిగబడటంతో వీరంతా మరణించారు.