జాతీయ వార్తలు
ట్రక్కు బోల్తా : 19 మంది దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 May 2018
గుజరాత్: భావనగర్-అహ్మదాబాద్ హైవేపై బవల్యాలీ గ్రామం సమీపంలో శనివారం ఉదయంసిమెంట్ బస్తాలు తీసుకెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడటంతో 19 మంది దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ట్రక్కు రోడ్డుపై మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. కూలీలపై సిమెంట్ బస్తాలు పడటంతో 19 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో 16 మంది కూలీలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.