తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల: జిల్లాలోని చెన్నూర్ మండలం కిష్టంపేట వద్ద లారీ, టాటా ఏస్ వాహనం ఒకదానికినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.