జాతీయ వార్తలు
రోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 November 2019
న్యూఢిల్లీ: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. జాతీయ రహదారి 11పై బస్సు-ట్రక్కు ఢీకొనటంతో ఈ ఘటన జరిగింది. దాదాపు 20-25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.