తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ : జిల్లాలో నగునూరు గ్రామం వద్ద బుధవారం ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఒకరిది చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన పానుగంటి లక్ష్మయ్య(35)గా గుర్తించారు.