రాష్ట్రీయం

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: అనంతపురం జిల్లా డి.హిరేహాళ్‌ వద్ద టిప్పర్‌ లారీ కారును ఢీకొంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడిక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కర్ణాటకలోని కలబుర్గి జైలు వార్డెన్‌ పురుషోత్తమ్‌ దంపతులుగా గుర్తించారు.