జాతీయ వార్తలు

రోడ్డుప్రమాదంలో 8 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడులో కృష్ణగిరి-హోసూరు ప్రధాన మార్గంలో ఆదివారం ఆర్టీసీ బస్సు, కంటైనర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మృతిచెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు.