జాతీయ వార్తలు

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటకలోని గుల్బర్గాలో మంగళవారం మధ్యాహ్నం కారును లారీ ఢీకొనడంతో ఎనిమిది మంది మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.