రాష్ట్రీయం

రోహిత్ తల్లిదండ్రులను పరామర్శించిన రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : హెచ్‌సీయూలో కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ రోహిత్ తల్లిదండ్రులను పరామర్శించారు. రోహిత్ చిత్రపటానికి పూలమాల వేసి రాహుల్ నివాళులర్పించారు. అనంతరం సస్పెన్షన్‌కు గురైన మిగతా నలుగురు విద్యార్థులతో రాహుల్ మాట్లాడారు. రోహిత్ ఆత్మహత్య వివరాలను తెలుసుకున్నారు. రాహుల్ రాకతో హెచ్‌సీయూ వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. రాహుల్ వెంట దిగ్విజయ్‌సింగ్‌తో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నేతలున్నారు.