ఆంధ్రప్రదేశ్
మూడేళ్ల తర్వాత జగనే సిఎం: రోజా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 12 March 2016
హైదరాబాద్: మూడేళ్ల తర్వాత ఎపి సిఎంగా వైఎస్ జగన్ అధికారం చేపట్టడం ఖాయమని, 30 ఏళ్ల పాటు ఆయనే రాష్ట్రాన్ని పాలిస్తారని వైకాపా నేత, సినీనటి రోజా అన్నారు. వైకాపా ఆవిర్భావ దినం సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. జనం మద్దతుతో జగన్ సిఎం కావడం ఖాయమన్నారు.