ఆంధ్రప్రదేశ్‌

జన్మభూమిలో టీడీపీ నేతలను నిలదీయండి: రోజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నేతలను నిలదీయాలని ఎమ్మేల్యే రోజా ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను కాదని సెక్స్ రాకెట్ నిందితులు, ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలకు అభివృద్ధి నిధులు ఎలా కేటాయిస్తారని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు