రంగారెడ్డి

కిరాణ జనరల్ స్టోర్‌పై ఎస్‌ఓటి పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, నవంబర్ 30: ఆహార భద్రత పథకం ద్వారా పేదలకు అందాల్సిన నిత్యావసర వస్తువులు బ్లాక్ మార్కెట్‌కు తరలివెళ్తున్నాయి. సకాలంలో ప్రజలకు సరఫరా చేయాల్సిన డీలర్లు కాసులకు కక్కుర్తిపడి కిరాణా జనరల్ స్టోర్లకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అందిన సమాచారం మేరకు సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు మంగళవారం మధ్యాహ్నం ఉప్పల్ అన్నపూర్ణకాలనీలోని సాయిబాబా కిరాణం జనరల్ స్టోర్‌పై దాడిచేశారు. షాపు యజమానులు నాగయ్య, సంతోష్‌లను అదుపులోకి తీసుకుని దుకాణంలో ఉన్న 10 క్వింటాళ్ల బియ్యం, అర క్వింటాల్ కందిపప్పు, క్వింటాల్ గోధుమలు, 240 లీటర్ల కిరోసిన్, రూ.20వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఓటి అధికారులు రంగస్వామి, ఆంజనేయులు, నర్సింగ్‌రావు పేర్కొన్నారు.