తెలంగాణ
రామిరెడ్డి మృతిపట్ల నేతల సంతాపం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 5 March 2016
ఖమ్మం: పాలేరు ఎమ్మెల్యే, తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రామిరెడ్డి వెంకటరెడ్డి పార్థివదేహానికి పలువురు నేతలు శనివారం నివాళులర్పించారు. ఆయన స్వగ్రామం పాతలింగాలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎం.పి. నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు వీరయ్య, కనకయ్య, సున్నం రాజయ్య, టిడిపి జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య, సిపిఐ నేత సాంబశివరావు తదితరులు చేరుకుని నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అధికార లాంఛనాలతో వెంకటరెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.