రంగారెడ్డి

ప్రజలు కోరిన విధంగా అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్కాజిగిరి, ఆగస్టు 14: ప్రజలు కోరుకునే విధంగానే అభివృద్ధి పనులు చేపడుతూ వారి మన్ననలు చూరగొంటున్నట్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకా రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గౌతంనగర్ డివిజన్ పరిధిలోని మధుసూధన్‌నగర్ కాలనీ అంతటా 80 లక్షల రూపాయల వ్యయంతో నిరించనున్న సిమెంట్ రోడ్డు పనులను గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీషా జితేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కనకారెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంత రావు పనులు ప్రారంభించా రు. కార్పొరేటర్లు ఎన్.జగదీష్ గౌడ్, నర్సింగ రావు, జితేంద్రనాధ్, శ్రీదేవి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీకే మహే ష్, ఆర్.జితేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, ఎస్.ఆర్.ప్రసాద్, పరశురామ్ రెడ్డి, సిద్దిరాములు, శ్రీరామ్ యాదవ్, సంతోష్ శ్రీకాంత్, రాజేందర్ పాల్గొన్నారు.