రంగారెడ్డి

నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో కాలం చెల్లిన చాక్లెట్ల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ, నాచారం, నవంబర్ 15: బాలల దినోత్సవం సందర్భాంగా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో కాలం చెల్లిన చాక్లెట్ల పంపిణీ చేయడంతో విద్యార్థులు ఆస్వస్థతకు గురైయారు. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం ప్రకారం.. నవంబర్ 14న నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకోని కాలం చెల్లిన చాక్లెట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు చాకెట్లను పంపిణీ చేయగా చాకెట్లు తిన్న విద్యార్థిని, విద్యార్థులు ఒక్క సారిగా వాంతులు చేసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులను స్కూల్ వ్యాన్‌లో యజమాన్యం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేసి గోప్యంగా ఉంచినట్లు విశ్వనీయత సమాచారం.