రంగారెడ్డి

ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, అక్టోబర్ 20: మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ చీఫ్ కృపకర్ రెడ్డి అన్నారు. ఆదివారం కొడంగల్‌లో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. శ్రీశైలం నుంచి పైప్‌ల ద్వారా నీటిని పంపిణీ చేస్తూ గ్రామాల్లోని ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు ముద్దప్ప దేశ్‌ముఖ్, విజయ్ కుమార్, జడ్పీటీసీలు అవుటి నాగరాణి, కోట్ల మైపాల్, అరుణ పాల్గొన్నారు.