రంగారెడ్డి

మహిళపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మే 30: నగరశివారులోని పాతబస్తీ పహడీషరీఫ్‌లో దారుణం జరిగింది. ఓ మహిళపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అత్యాచార దృశ్యాలు మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. ఆమె వద్దనున్న సుమారు 30 తులాల బంగారు ఆభరణాలను అపహరించినట్టు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు అహ్మద్ జాసిమ్ లతీఫ్‌ఖాన్, సయ్యద్ ఇమ్రాన్‌లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పహడీషరీఫ్ పోలీసులు తెలిపారు.