రంగారెడ్డి

ఉద్యమం చేసిన వారికి ప్లీనరీలో అవకాశమేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన వారికి ప్లీనరీలో అవకాశం లేకుండా పోయిందని, తెలంగాణ ద్రోహులే వేదికపై దర్శనమిచ్చారని తెలంగాణ ఉద్యమవేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మండిపడ్డారు. గురువారం తెలంగాణ స్ఫూర్తియాత్ర వికారాబాద్‌కు వచ్చిన సందర్భంగా స్థానిక అర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరవుపై ఆందోళనకు అన్ని రాజకీయ పార్టీలు, జెఎసి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా సవతి తల్లి ప్రేను అనుభవిస్తోందని చెప్పారు.