ఆంధ్రప్రదేశ్‌

రెవెన్యూ ఉద్యోగాలకు ఐటిలో శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రెవెన్యూ శాఖలో పాలనను మరింత వేగిరపరచేందుకు ఉద్యోగులందరికీ ఐటిలో శిక్షణ ఇప్పిస్తామని డిప్యూటీ సిఎం, రాష్ట్ర రెవెన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. తన శాఖలో సంస్కరణలు, మెరుగైన పాలనకు సంబంధించి ఆయన సోమవారం ఇక్కడ అధికారులతో సమీక్ష జరిపారు. రెవెన్యూలో ఉద్యోగ నియామకాలకు ఇకపై ఐటి అర్హత తప్పనిసరి చేస్తామని, విఆర్‌ఓలకు సాంకేతిక అర్హతలుండేలా మార్పు చేస్తామని తెలిపారు. సర్వేయర్లకు ఇంజనీరింగ్ కోర్సులో శిక్షణ ఇస్తామన్నారు.