ఆంధ్రప్రదేశ్
మంత్రి పుల్లారావుసహా ఆరుగురిపై ఎన్బిడబ్ల్యు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 1 June 2016
గుంటూరు: 2014లో సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా రైల్రోకో కేసుకు సంబంధించి ఎపి వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, టిడిపి ఎమ్మెల్యే ఆలపాటి రాజా,మాజీ ఎమ్మెల్యేలు జియావుద్దీన్, ఈశ్వరరావు, వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డిలపై రైల్వే కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లను బుధవారం జారీ చేసింది. వరసగా మూడు వాయిదాలకు హాజరుకానందున వీరిపై ఈ వారంట్లను జారీ చేసి, కేసు విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది.