జాతీయ వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్ అధినేతతో మోహన్ భగవతితో రతన్‌టాటా భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్: ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవతితో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా భేటీ అయ్యారు. ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవంగా చాలామంది పారిశ్రామికవేత్తలు రాజకీయ పార్టీలకు నిధులు సమకూరుస్తుంటారు. గత ఏడాది నానాపలేకర్ జయంతి ఉత్సవాల సందర్భంగా రతన్‌టాటా మోహన్ భగవతితో వేదిక పంచుకున్నారు. ఈ భేటీ రెండవసారి జరగటం ఆసక్తిరేకెత్తించింది. నాగపూర్ నగరంలో రతన్ టాటా మోహన్ భగవత్ ను కలిసి మాట్లాడారు. రెండుగంటల పాటు సాగిన ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకంగా సాగిందేనని ఆర్ఎస్ఎస్ వర్గాలు వెల్లడించాయి.మోహన్ భగవత్ ను కలిశాక రతన్ టాటా ముంబయికు పయనమయ్యారు.