జాతీయ వార్తలు

క్షతగాత్రులకు ఆరెస్సెస్ కార్యకర్తల రక్తదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లం: కేరళలోని కొల్లం జిల్లాలో పుట్టింగళ్ ఆలయం వద్ద బాణసంచా పేలుడులో గాయపడిన వారికి ఆరెస్సెస్ కార్యకర్తలు అండగా నిలిచారు. క్షతగాత్రులకు రక్తదానం చేసేందుకు వందల సంఖ్యలో ఆరెస్సెస్ కార్యకర్తలు త్రివేండ్రం వైద్యకళాశాల వద్దకు తరలివచ్చారు. బాధితులకు మందులు,మంచినీళ్లు ఇస్తున్నారు. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఆరెస్సెస్ కార్యకర్తలు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు.