జాతీయ వార్తలు
ఎపి ప్రజలను మోసం చేసిన కేంద్రం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 29 April 2016
దిల్లీ: విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే గాక, ఎపి ప్రజలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని కాంగ్రెస్ ఎంపి ఎంఎ ఖాన్ రాజ్యసభలో విమర్శించారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఓ ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలో పలు హామీలుండాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన వారు ఇపుడు వౌనం వహిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లవుతున్నా హైకోర్టు విభజన జరగలేదని, మిగిలిన హామీలూ అలాగే ఉన్నాయన్నారు.