ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: సిరివెల్లమెట్ట వద్ద జాతీయరహదారిపై ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 20మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.