తెలంగాణ

ఆర్టీసీకి అండగా నిలవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరి ఖని: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రజలంతా ఆ సంస్థ మనుగడను కాపాడుకోవాలని మంత్రులు ఈటల రాజేందర్, మహేందర్ రెడ్డి అన్నారు. గోదావరి ఖనిలో శనివారం నాడు పది సిటీ బస్సులను, తిరుపతికి ఏసీ బస్సును వారు ప్రారంభించారు. నష్టాలతో ఉన్న ఆర్టీసీకి ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తోందన్నారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.