ఆంధ్రప్రదేశ్
రఘువీరా నేతృత్వంలో సామూహిక వివాహాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 April 2016
అనంతపురం: ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తన స్వగ్రామైన నీలకంఠాపురంలో శనివారం నాడు 42 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో వేడుకలు ముగిశాక ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరవు ప్రాంత ప్రజలను కొంతమేరకు ఆదుకునేందుకు సామూహిక వివాహాలను జరిపించినట్లు ఆయన తెలిపారు.