ఆంధ్రప్రదేశ్‌

రఘువీరా నేతృత్వంలో సామూహిక వివాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తన స్వగ్రామైన నీలకంఠాపురంలో శనివారం నాడు 42 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో వేడుకలు ముగిశాక ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరవు ప్రాంత ప్రజలను కొంతమేరకు ఆదుకునేందుకు సామూహిక వివాహాలను జరిపించినట్లు ఆయన తెలిపారు.