ఆంధ్రప్రదేశ్‌

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక 11న అదేరోజు టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 9: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులను ఈనెల 11న ప్రకటించనుంది. అదే రోజు పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులతోపాటు, గత పది నెలల నుంచీ పెండింగ్‌లో ఉన్న టీటీడీ పాలకమండలి, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఖాళీగా ఉన్న పలు కార్పొరేషన్ పాలకమండళ్లను కూడా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మూడవ సీటుకు పోటీ చేయాలా.. వద్దా.. అన్న అంశాన్నీ అదేరోజు నిర్ణయించనున్నారు.