రాష్ట్రీయం

స్పీకర్ ఏకపక్ష నిర్ణయం : కిషన్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్సెండ్ చేయడం స్పీకర్ ఏకపక్ష నిర్ణయమని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. శాసనసభలో జరిగిన ఉదంతంపై అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. సభా మర్యాదలు, గౌరవాలు అంటున్న టీఆర్ఎస్ నేతలకు ఎంపీ కవిత లోక్‌సభలో స్పీకర్ మొహంపై ఫ్లకార్డులు పెట్టడం సరైందేనా అని ప్రశ్నించారు.రాష్ట్ర శాసన సభ్యుల హక్కులకు భంగం కలిగితే సహించేది లేదని కిషన్ రెడ్డి హెచ్చరించారు.