తెలంగాణ

మధ్యాహ్నా భోజనానికి రూ.326 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మధ్యాహ్న భోజనం అమలవుతోంది అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబిత సమాధానం ఇచ్చారు. మధ్యాహ్న భోజనానికి రూ. 326 కోటర్లు ఖర్చు అవుతోందని ఆమె తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం ఖర్చును భరిస్తున్నాయని చెప్పారు.