జాతీయ వార్తలు

శబరిమల తీర్పును నిరసిస్తూ భారీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ: శబరిమల ఆలయంలోకి మహిళల వెళ్లవచ్చని సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ గత వారం ప్రారంభించిన ర్యాలీ కేరళ రాజధాని తిరువనంతపురానికి చేరుకుంది. ఈ ర్యాలీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెలవారీ పూజల నిమిత్తం బుధవారం ఆలయాన్ని తెరవనున్న నేపథ్యంలో ఈ ఆందోళన మరింత ఉధృతమైంది. మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని ఆందోళనకారులు హెచ్చరించారు.