జాతీయ వార్తలు
మాజీ చీఫ్ జస్టిస్ సచార్ కన్నుమూత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 April 2018
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజిందర్ సచార్ కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. వయోభారం వల్ల తలెత్తిన సమస్యలతో ఆయన వారం రోజులుగా ఆసుపత్రి చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూవారు. హక్కుల కార్యకర్తగా ప్రసిద్ధి చెందిన సచార్ ముస్లింల ఆర్థిక, రాజీకయ, సామాజిక అంశాలపై ఆయన ప్రధాని మన్నోహన్ సింగ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇది సచార్ కమిటీ నివేదికగా ప్రసిద్ధిచెందిన విషయం విదితమే.