జాతీయ వార్తలు

కన్నడిగులను తమిళులే రెచ్చగొట్టారు : కేంద్ర మంత్రి సదానంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : కన్నడిగులను తమిళులే రెచ్చగొట్టరాని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం అన్నారు. కన్నడిగులు, వారి ఆస్తులపై తమిళులు దాడులు చేశారన్నారు. కావేరిలో ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందుకే తమిళనాడుకు కర్నాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదని అన్నారు. 40 శాతం తక్కువ వర్ష పాతంతో కేవలం రెండు, మూడు రిజర్వాయర్లలోనే తాగు నీటి లభ్యత వుందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ శాంతి, సమన్వయం పాటించాలని సదానంద సూచించారు.