తెలంగాణ

ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: వేసవి తాపం తీర్చుకునేందుకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో ఈతకు దిగిన అయిదుగురు యువకుల్లో ఇద్దరు గల్లంతైన ఘటన సోమవారం జరిగింది. మిర్యాలగూడ మండలం చిల్లాపురం వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. ఈతకు దిగిన వారిలో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకురాగా, గల్లంతైన ఇద్దరు యువకుల కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.